-Advertisement-

సమాచార చట్టం ఉపాధ్యక్షుడిగా డా.వేముగంటి వర ప్రసాద్ రావు

సమాచార చట్టం ఉపాధ్యక్షుడిగా డా.వేముగంటి వర ప్రసాద్ రావు

చిత్రం న్యూస్, బేల: ప్రముఖ విద్యావేత్త, ఆదిలాబాద్ జిల్లా బేల మండల కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్న, వేముగంటి వరప్రసాద్ ను ఆదిలాబాద్ నియోజకవర్గ సమాచార హక్కు చట్టం ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ నియామక పత్రాన్ని శుక్రవారం అందుకున్నారు. ఈ సంస్థ ద్వారా అవినీతి అక్రమాలను వెలికి తీసి సమాజ అభివృద్ధికీ కృషిచేస్తానని ఈ సందర్బంగా డా. వరప్రసాద్  పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నో సంస్థల్లో సేవలు అందిస్తున్న డా.రావుకీ ఈ పదవి మరింత బాధ్యతలు పెంచింది అని జాతీయ అధ్యక్షుడు చంటి అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments