Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

సర్పంచ్ సన్మాన సభలో ఫొటోగ్రాఫర్ గా మారిన ఎంపీ నగేష్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్ లో  సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. సర్పంచుల సన్మానం కొనసాగుతుండగా ఓ సర్పంచ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్మానిస్తుండగా  ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ తన సర్పంచి కోసం ఫొటోగ్రాఫర్ గా మారారు. తన పార్టీ మద్దతుదారు సర్పంచి కోసం ఎంపీ స్వయంగా  ఫొటో తీయడంతో అక్కడికి వచ్చిన వారందరూ ఆయన్ను మెచ్చుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments