Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Adilabad తలమడుగు రైతులకు భూ పట్టాల పంపిణీ

తలమడుగు రైతులకు భూ పట్టాల పంపిణీ

0
29

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తలమడుగు మండలం పల్సీ (బి) తండాకు చెందిన 9 మంది రైతులకు 30 ఎకరాల భూ పట్టాలను జిల్లా కలెక్టర్ రాజర్షిషా జడ్పీ సమావేశ మందిరం ఆవరణలో పంపిణీ చేశారు. ప్రత్యేక చొరవ చూపి దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యను పరిష్కరించడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ జడ్పీటీసీ  గోక గణేష్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Logo
LIVE
✖ Close హోం
WhatsApp