Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి:జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హుస్సేన్ 

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హుస్సేన్  చిత్రం న్యూస్, జైనథ్: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హుస్సేన్ అన్నారు. జైనథ్ మండలం నిరాల గ్రామంలో పేదరిక నిర్మూలనపై బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులకు సోషల్‌ మీడియా, విద్యా హక్కు, ఉచిత న్యాయ సహాయం కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌, చైల్డ్‌ మ్యారేజ్‌, రైతులకు నకిలీ విత్తనాలు...

Read Full Article

Share with friends