Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంటావార్పు

కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంటావార్పు చిత్రం న్యూస్, జైనథ్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం  పోరుబాట కార్యక్రమం చేపట్టారు. జైనథ్ మండలం ఖాప్రి ఎక్స్ రోడ్డు జాతీయ రహదారిపై వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి జాతీయ రహదారిపై మాజీ మంత్రి జోగు రామన్న భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు....

Read Full Article

Share with friends