టీపీసీసీ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్సీ డిపార్టుమెంటు వైస్ ఛైర్మన్ దుర్గం శేఖర్
టీపీసీసీ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్సీ డిపార్టుమెంటు వైస్ ఛైర్మన్ దుర్గం శేఖర్ చిత్రం న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జాతీయ నాయకులు సచిన్ సావంత్ లు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. వేడుకల్లో టీపీసీసీ ఎస్సీ డిపార్టుమెంటు వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ పాల్గొన్నారు....