Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జనాభా గణనలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిన కలెక్టర్ రాజర్షి షా

జనాభా గణనలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిన కలెక్టర్ రాజర్షి షా చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జాతీయ జనాభా గణన సర్వేలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ప్రక్రియను పూర్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని మొబైల్, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రజలంతా సెల్ఫ్...

Read Full Article

Share with friends