జొన్నలు నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి : ఎమ్మెల్యే పాయల్ శంకర్
జొన్నలు నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి : ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన జొన్న పంటను నూటికి నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం సాత్నాల మండలం కాన్ప మేడిగూడ రైతు వేదికలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పటికే అనేక కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో వ్యవసాయ పనులు ప్రారంభం...