Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. మధ్యాహ్నం 2 గంటలకు విడుదల!

రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. మధ్యాహ్నం 2 గంటలకు విడుదల! చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు ఏప్రిల్ 29న మధ్యాహ్నం 02:00 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ సలహాదారు శ్రీ కె. కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా...

Read Full Article

Share with friends