Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రమాదాలు నివారించాలి..ప్రాణాలను రక్షించాలి: డీజీపీ శివధర్ రెడ్డి 

 ప్రమాదాలు నివారించాలి..ప్రాణాలను రక్షించాలి: డీజీపీ శివధర్ రెడ్డి   జాతీయ రహదారిపై వి.ఐ.డి.ఎస్ ను ప్రారంభించిన  డీజీపీ శివధర్ రెడ్డి చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప రిధిలోని ఇందల్వాయి మండలం 44వ జాతీయ రహదారి చంద్రాయన్ పల్లి గ్రామం వద్ద వి.ఐ.డి.ఎస్ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ) ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి, ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా...

Read Full Article

Share with friends