Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

ఇండోఫిల్ ఇండస్ట్రీస్ ‘ప్రాజెక్ట్ ఖుషి’లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం

చిత్రం న్యూస్, జైనథ్: “సంస్కృతి, సమాజం పోషణకు ఒక అభివ్యక్తి”ని సూచించే ఇండోఫిల్ ఇండస్ట్రీస్ యొక్క “ప్రాజెక్ట్ ఖుషి (విస్టేరియా)” కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కూర గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్, వెంకటేశ్వర దేవాలయం వద్ద వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులతో ముచ్చటించి వారితో కలిసి చురుకుగా వృక్షారోపణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ASM గజానన్, RDGM గౌతమ్ రెడ్డి, RSM మహిపాల్ రెడ్డి, ఆదిలాబాద్ DGE ఎర్ల సాయికృష్ణ, నిజామాబాద్ ప్రాంత DGO సంతోష్, CO బాపన్న హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments