Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ముథోల్ లో రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామారావు పటేల్

చిత్రం న్యూస్, ముథోల్:నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద Sub-Mission on Agricultural Mechanization (SMAM) వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆధునిక వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను అందజేశారు. లోకేశ్వరం, బాసర, ముథోల్, తానూర్ మండలాలకు చెందిన పలు గ్రామాల రైతులకు స్ప్రే పంపులు,...

Read Full Article

Share with friends