సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్
చిత్రం న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో NREGS నిధులు రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎస్సీ కమిటీ హాల్ నుండి హనుమాన్ టెంపుల్ వరకు జరిగే పనులను సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ మాసాపురం ప్రశాంత్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బైండ్ల అశోక్, ఎల్లేష్, నగేష్, కోరంపల్లి రాజమణి, గుంటి స్వప్న, రాణి, బాలమణి, బాలవికాస చైర్మన్...