Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్

చిత్రం న్యూస్, సిద్దిపేట: అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో మురుగు కాలువలు, మంచినీటి సరఫరా వ్యవస్థను సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. గ్రామంలో పారిశుద్ధ్యం మొరుగుపరచాలని, ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆరో వార్డ్ మెంబర్ నీల బాలమని, ఐతం మల్లేశం, పంచాయతీ కార్యదర్శి మమత, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments