Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజలకు బాధ్యతాయుతమైన పాలన అందించడమే కాంగ్రెస్ లక్ష్యం – ఆడే గజేందర్

మాజీ ఎంపీటీసీ చట్ల ఉమేష్ ఆధ్వర్యంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ సమక్షంలో భారీగా చేరికలు చిత్రం న్యూస్, బోథ్: ప్రజలకు బాధ్యతాయుతమైన పాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. మాజీ ఎంపీటీసీ చట్ల ఉమేష్ ఆధ్వర్యంలో 13వ వార్డు‌కు చెందిన సొలంకి సంతోష్, గిరిజబాయి, 14వ వార్డు‌కు చెందిన రాయల తిరుపతి, 16వ వార్డు‌కు చెందిన పద్మారావు, మాజీ వార్డు...

Read Full Article

Share with friends