Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం 

చిత్రం న్యూస్, సాత్నాల: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సాత్నాల మండలం మేడిగుడ (ఆర్ ) గ్రామంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ జాదవ్ రామారావు, గ్రామ సర్పంచ్ పర్చాకే లక్ష్మి, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేపట్టారు. వయసు పైబడిన వారిని ఘనంగా సన్మానించారు.

Read Full Article

Share with friends