Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మీసేవ సీఎస్సీ కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ అంజనబాయి కిషన్

చిత్రం న్యూస్, సాత్నాల: మండలంలోని కాన్ఫ మేడిగూడ (కెనాల్) గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన అయ్యప్ప మీసేవ సీఎస్సీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ అంజనబాయి కిషన్ ప్రారంభించారు. ఆయన  మాట్లాడుతూ.. గ్రామస్తులు సీఎస్సీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఉప సర్పంచ్ మోటాపులకుల రవి, తుడం రమేష్, టీ.సుభాష్, యన్. నర్సింగ్, బి.వంశీ, బి.ఆకాష్, అడెల్లు తదితరులు పాల్గొన్నారు.

Read Full Article

Share with friends