Chitram news
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 5:12 pm Editor : Chitram news

పెరిగిన బంగారం ధర 

చిత్రం న్యూస్,వెబ్ డెస్క్: బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ గంటల వ్యవధిలోనే పసిడి ధర రూ.2,460 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,240కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,250 ఎగబాకి రూ.1,34,050 పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  వేర్వేరు ప్రాంతాల్లో ఈ ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.