చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని భాగ్యనగర్, తాటిగూడ, నేరటివాడ, గంజి రోడ్ లో ఎన్నో రోజుల నుంచి విద్యుత్ బల్బులు రాకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. 24 వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మానే శంకర్ మొత్తం వార్డులో అన్ని విద్యుత్ స్తంభాలకు బల్బులు పెట్టించడంతో వెలుగులతో కాలనీ మెరిసింది.

