Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్పంచ్ సన్మాన సభలో ఫొటోగ్రాఫర్ గా మారిన ఎంపీ నగేష్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్ లో  సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. సర్పంచుల సన్మానం కొనసాగుతుండగా ఓ సర్పంచ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్మానిస్తుండగా  ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ తన సర్పంచి కోసం ఫొటోగ్రాఫర్ గా మారారు. తన పార్టీ మద్దతుదారు సర్పంచి కోసం ఎంపీ స్వయంగా  ఫొటో తీయడంతో అక్కడికి వచ్చిన...

Read Full Article

Share with friends