Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

బాధిత కుటుంబానికి ఎస్బీఐ ప్రమాద బీమా పథకం కింద రూ.20 లక్షలు అందజేత 

చిత్రం న్యూస్,బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పాటన్ గ్రామానికి చెందిన బోయర్ ఆకాష్ అనే వ్యక్తి 6 నెలల క్రితం యాక్సిడెంట్ లో మృతిచెందారు. ఆయన ఇదివరకే టీజీబీ ఎస్బీఐ చప్రాల బ్రాంచ్ లో జనరల్ ఇన్సూరెన్స్ చేసుకొని ఉన్నారు. ప్రమాద బీమా పథకంలో భాగంగా అతని  కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల చెక్కును టీజీబీ చప్రాల బ్రాంచ్ మేనేజర్ శివ కుమార్ అందజేశారు. గ్రామ సభ్యుల సమక్షంలో నామిని అయినా ఆయన తల్లి బోయర్ సక్కుబాయికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాటన్ సర్పంచ్ గేడాం గులాబ్, బేల సీఎఫ్ఎల్ కౌన్సిలర్ అజయ్, వినోద్, అనికేత్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments