చిత్రం న్యూస్, నిజామాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ ఛైర్మన్ ఆడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డితో కలిసి బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రం సహకార బ్యాంకును సందర్శించారు. నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ రమేష్, సీఈవో నాగభూషణం కలిసి డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజరెడ్డిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆయన వెంట బండారి దేవన్న, తదితరులు ఉన్నారు.

