Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కరవు

గాజు సీసా కుచ్చుకొని రైతుకు గాయం చిత్రం న్యూస్, బోథ్ : రైతులు పండించిన పంటను అమ్మడానికి వచ్చిన రైతులకు బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కరవయ్యాయి. తాగడానికి నీరు, మరుగుదొడ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ యార్డు ఆవరణలో  మందు బాబులు తాగి సీసాలను పగలగొట్టడంతో  రైతులు పంటను ఆరబెట్టలేని స్థితి నెలకొంది.పశువులు లోనికి రావడంతో వల్ల చాలా ఇబ్బంది ఏర్పడుతోందని రైతులు పేర్కొంటున్నారు. ప్రతి యేటా కొనుగోళ్లు జరుగుతున్నా  మార్కెట్...

Read Full Article

Share with friends