Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా

వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా *ఒకరికి తీవ్రగాయాలు, మరొకరికి విరిగిన కాలు *తప్పిన పెను ప్రమాదం చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా  ముథోల్ నుంచి అబ్దుల్లాపూర్ వెళ్లే రహదారిలో  వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడడంతో  ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి కాలు విరిగింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం బోరేగాం నుంచి వడతల్ వెళ్తున్న క్రమంలో చోటుచేసుకుంది. వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడడంతో తీవ్రగాయాల పాలైన క్షతగాత్రులను  ప్రభుత్వ ఏరియా హాస్పిటల్...

Read Full Article

Share with friends