Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా

వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా

*ఒకరికి తీవ్రగాయాలు, మరొకరికి విరిగిన కాలు

*తప్పిన పెను ప్రమాదం

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా  ముథోల్ నుంచి అబ్దుల్లాపూర్ వెళ్లే రహదారిలో  వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడడంతో  ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి కాలు విరిగింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం బోరేగాం నుంచి వడతల్ వెళ్తున్న క్రమంలో చోటుచేసుకుంది. వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడడంతో తీవ్రగాయాల పాలైన క్షతగాత్రులను  ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments