Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాసర అమ్మవారి అన్నదాన సత్రంకు రూ.లక్ష  విరాళం అందజేత 

బాసర ఆలయ ఈవో అంజనీదేవికి రూ.లక్ష  విరాళం అందజేస్తున్న మినుమనూరి శేఖర్ పుష్పలత దంపతులు చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని  పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి శాశ్వత అన్నదాన సత్రం నిమిత్తం ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మినుమనూరి శేఖర్ పుష్పలత దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. ఆలయ కార్యాలయంలో ఆలయ ఈవో అంజనీదేవికి సోమవారం ఈ న‌గ‌దును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా విరాళం అందజేసిన దంపతులచే ఆలయంలో...

Read Full Article

Share with friends