Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

దండారీ ఉత్సవాల్లో పాల్గొన్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదివాసీల ప్రధాన పండగ అయిన దండారి ఉత్సవాలు ఏజెన్సీ ప్రాంతాలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం వాన్వట్ గ్రామంలో నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం తలమడుగు మండలం నందిగామ గ్రామంలో మాజీ డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డితో కలిసి దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పటేల్ లు,...

Read Full Article

Share with friends