Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

MLA PAYAL SHANKAR: పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

MLA PAYAL SHANKAR: పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలి చిత్రం న్యూస్: జైనథ్: మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ  ముందుకు సాగాలని ఎమ్మెల్యే  పాయల్ శంకర్ అన్నారు. జైనథ్ మండలంలోని  అడ జడ్పీ ఉన్నత  పాఠశాలలో ఆశా ఫర్ ఎడ్యుకేషన్ సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1.80 లక్షలు విలువగల స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్ ను బుధవారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్   మాట్లాడుతూ.. ప్రస్తుతం స్మార్ట్ యుగం...

Read Full Article

Share with friends