కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జయప్రదం చేయండి
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నియామకం కోసం ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు బోథ్ నియోజకవర్గానికి రానున్నారు. 15న బుధవారం ఉదయం 9:30 గంటలకు ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎస్సార్ ఫంక్షన్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేశారు. బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ మాట్లాడుతూ.. ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /


