Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కుమురం భీం పోరాట స్ఫూర్తి అందరిలో రావాలి

కుమురం భీం పోరాట స్ఫూర్తి అందరిలో రావాలి *నిజాం పాలనలోనే జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన మన జిల్లా బిడ్డ కుమురం భీం చిత్రం న్యూస్,నేరడిగొండ: కుమురం భీం జ్ఞాపకార్తం రూ. 25 కోట్లతో జోడేఘాట్ లో మ్యూజియం ఏర్పాటు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దని బోథ్ ఎలా అనిల్ జాదవ్ అన్నారు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడుతూ ప్రాణాలు వదిలిన ఆదివాసీ ఆరాధ్య దైవం కుమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా...

Read Full Article

Share with friends