Chitram news
Newspaper Banner
Date of Publish : 04 October 2025, 3:12 pm Editor : Chitram news

నిరుపేదలకు అన్నదానం చేసిన ఆంజనేయులు

నిరుపేదలకు అన్నదానం చేసిన ఆంజనేయులు

చిత్రం న్యూస్, లోకేశ్వరం: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో  ఓ కార్యక్రమంలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరించిన ఫుడ్ బ్యాంక్ భైంసా వ్యవస్థాపకులు ఆంజనేయులు ఆ ఆహార పదార్థాలను లోకేశ్వరం మండలంలోని లక్ష్మీ నగర్ గ్రామంలోని దాదాపు 130 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు బాధలు ఎదురైనా నిరుపేదలకు చేసే అన్నదాన కార్యక్రమాన్ని ఆపేది లేదని అదేవిధంగా ఎక్కడైనా ఫంక్షన్లలో ఆహార పదార్థాలు మిగిలిపోతే పారవేయకుండా  9912267973 నెంబర్ కు ఫోన్ చేయాలని కోరారు.