Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంగరంగ వైభవంగా దుర్గమ్మ శోభా యాత్ర 

అంగరంగ వైభవంగా దుర్గమ్మ శోభా యాత్ర  చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో కీర్గుల్ (కె) గ్రామంలో అంగరంగ వైభవంగా దుర్గమాత శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమాత అమ్మవారు తొమ్మిది రోజులు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని తొమ్మిది రోజులు తీరొక్క పూలతో వివిధ రకాల నైవేద్యం అమ్మవారికి సమర్పించారు. నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా గురువారం రోజున విశేషంగా ఆకట్టుకుంది.   అమ్మవారి శోభాయాత్రలో మహిళలు,  ఆడపడుచులు బతుకమ్మ...

Read Full Article

Share with friends