Chitram news
Newspaper Banner
Date of Publish : 30 September 2025, 5:36 am Editor : Chitram news

రిటర్నింగ్ అధికారులకు శిక్షణ

రిటర్నింగ్ అధికారులకు శిక్షణ 

చిత్రం న్యూస్, జైనథ్:  త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం  జైనథ్, బేల, భోరజ్, సాత్నాల మండలాల Stage -2 రిటర్నింగ్ అధికారులు,  stage-1 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జైనథ్ మండల కేంద్రములోని రైతు వేదికలో సోమవారం శిక్షణ తరగతులు చేపట్టారు.  ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ, వాటి పరిశీలన, గుర్తుల కేటాయింపు,  ఎన్నికల నిర్వహణ సమయంలో ఎదురయ్యే సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఉపసర్పంచ్ ఎన్నికల నిర్వహణ అనే అంశాలపై రిసోర్స్ పర్సన్లు పసుల ప్రతాప్, శ్రీహరి బాబు, జైనథ్ MPDO మహేష్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బేల Mpdo శ్రీనివాస్, భోరజ్  MPDO వేణు, సాత్నాల MPDO రాజు, నాలుగు మండలాల ఉద్యోగులు పాల్గొన్నారు.

<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /