Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రిన్సిపాల్  వరప్రసాద్ కు మాతృ వియోగం

ప్రిన్సిపాల్  వరప్రసాద్ కు మాతృ వియోగం * ప్రముఖుల పరామర్శ చిత్రం  న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల కీర్తన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా. వేముగంటి వరప్రసాదరావు కు మాతృ వియోగం కలిగింది. ఆయన పెద్దమ్మ  వేముగంటి మనోహారమ్మ ఈ నెల 24 న అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయన సోదరుడిని ప్రముఖులు పరామర్శించారు.  మానకొండూర్ శాసన సభ్యులు డా. సత్యనారాయణ, పీసీసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు...

Read Full Article

Share with friends