Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోథ్ లో చిన్నారుల భరత నాట్యం 

బోథ్ లో చిన్నారుల భరత నాట్యం  చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని దుర్గా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం భరతనాట్యం  కార్యక్రమం నిర్వహించారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులతో చిన్నారులు  భరత నాట్యంపై చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకుంది. చిన్నారులు పోటీపడి భరత నాట్యం చేశారు.

Read Full Article

Share with friends