Chitram news
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 3:43 pm Editor : Chitram news

కూర గ్రామంలో మహిళల సాముహిక  కుంకుమార్చన 

కూర గ్రామంలో మహిళల సాముహిక  కుంకుమార్చన 

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కూర గ్రామంలో దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని మహిళలు శుక్రవారం ఘనంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. కూర గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు గుడి పాటి రామాంజనేయులు ఆధ్వర్యంలో కుంకుమార్చన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాతలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు