Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన సామ రూపేష్ రెడ్డి

టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన సామ రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మకంటి మహేష్ కుమార్ గౌడ్ ను ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మర్యాద పూర్వకంగా బుధవారం ఆయనను కలిశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆయన్ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై  ఆయన ఆరా తీయగా సామ రూపేష్ రెడ్డి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారని ఈ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని తెలిపారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు అవకాశం కల్పించాలని ఆయనను కోరారు. అయితే ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని రూపేష్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments