Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సేవ పక్వాడలో భాగంగా స్వచ్ఛ భారత్

సేవ పక్వాడలో భాగంగా స్వచ్ఛ భారత్ చిత్రం న్యూస్ ,జైనథ్: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని బీజేపి పార్టీ నాయకుల గురువారం సేవ పక్వాడ కార్యక్రమాలలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. అదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రపరిచారు.ఈ కార్యక్రమంలో జైనథ్ మండల బీజేపీ అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కాట్కం రాందాస్, గొడుగుల సత్యనారాయణ, అశోక్, వెంకట్ రెడ్డి,దంతెల...

Read Full Article

Share with friends