Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

చిత్రం న్యూస్ భైంసా : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మాంజ్రీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భారతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రధానోపాధ్యాయుడు సాగర్ నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాటి రాచరిక పాలననుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి కోసం జరిగిన పోరాటాలను గుర్తు చేసి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, ప్రవీణ్, పోతన్న, గంగాధర్, అజయ్, రాజు శ్రీనివాస్, గ్రామ యువకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments