Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ADILABAD: బోథ్ CHC ఆసుపత్రిలో  నిలిచిన ఓపీ సేవలు

[video width="848" height="478" mp4="https://chitramnews.com/wp-content/uploads/2025/09/VID-20250913-WA0077-2.mp4"][/video] ADILABAD: బోథ్ CHC ఆసుపత్రిలో  నిలిచిన ఓపీ సేవలు చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా  బోథ్ CHC ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. తమపై దాడి జరిగిందంటూ ఆసుపత్రి సిబ్బంది విధులుబహిష్కరించి నిరసన తెలిపారు. ఆసుపత్రి సూపరిడెంట్ డా.రవి తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగిన ఓ మహిళను బంధువులు  ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్ రిమ్స్ కు రెఫర్ చేశారు....

Read Full Article

Share with friends