Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

Adilabad బోథ్ రెవెన్యూ డివిజన్ డిమాండ్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు

Adilabad బోథ్ రెవెన్యూ డివిజన్ డిమాండ్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మోడల్ ఇందిరమ్మ ఇల్లు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, డార్మెటరీ భవనాలను గురువారం  ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు.  స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాధవ్ బోథ్ ను రెవిన్యూ డివిజన్ గా...

Read Full Article

Share with friends