Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇందిరమ్మ మోడల్ హౌస్ ను  ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ఇందిరమ్మ మోడల్ హౌస్ ను  ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా  బోథ్ మండల కేంద్రం కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను,  గురుకుల పాఠశాల భవనంలోని డార్మెటరీ నూతన భవనాన్ని జిల్లా ఇంఛార్జ్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్, ఎమ్మెల్సీ దండే విఠల్, గ్రంధాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య,...

Read Full Article

Share with friends