Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామానికి చెందిన వొర్స రాజేందర్ సేవలకు గాను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్శి షా చేతుల మీదుగా  ఇటీవల అందుకున్నారు. వొర్స రాజేందర్ తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. క్రమశిక్షణ విలువలతో విద్యను అందిస్తూ విద్యార్థులకు భవిష్యత్తు పట్ల మార్గ నిర్దేశం చేసినందుకు గాను అవార్డు అందుకున్నారు. విషయం ...

Read Full Article

Share with friends