Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉపాధ్యాయుల చేతుల్లోనే భవిష్యత్తు

ఉపాధ్యాయుల చేతుల్లోనే భవిష్యత్తు చిత్రం న్యూస్, భైంసా: ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం వాలేగాం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుల దినోత్సవం, అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా గ్రామ యువకులు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ వాలేగాం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన గణపతి పీఎస్ హెచ్ ఎంగా  పదోన్నతి పొందిన సందర్భంగా సన్మాన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా దివ్యాంగు శక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు పంచగుడి మహేష్ హాజరయ్యారు. ఉపాధ్యాయులను...

Read Full Article

Share with friends