Chitram news
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 11:56 am Editor : Chitram news

ఘనంగా స్వయం పాలన దినోత్సవం

ఘనంగా స్వయం పాలన దినోత్సవం

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కాలేజ్ లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు స్వయం పాలన దినోత్సవం జరుపుకున్నారు. తామే ఉపాధ్యాయులు గా మారి వృత్తిలో సాధక బాధలు తెలుసుకొన్నారు. తరువాత విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. వరప్రసాదరావు, వైస్ ప్రిన్సిపాల్ డా.గెడం ప్రవీణ్, ఐసీసీ చైర్మన్ పుష్ప ఐసీసీ మెంబర్ ప్రియాంక, సీనియర్ అధ్యాపకులు సాగర్, ఆమోల్, కిష్టారెడ్డి, బిందు, విజయ, సౌందర్య, సంజీవ్ పాల్గొన్నారు