లక్షా అయిదు వేలకు లడ్డూను దక్కించుకున్న వెల్మ సూర్యప్రకాష్ రెడ్డి
లక్షా అయిదు వేలకు లడ్డూను దక్కించుకున్న వెల్మ సూర్యప్రకాష్ రెడ్డి చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం రెడ్డి గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం లడ్డూ వేలం పాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో వెల్మ సూర్య ప్రకాష్ రెడ్డి రూ.1,05,000 (లక్షా అయిదు వేలు) లకు లడ్డూను దక్కించుకున్నారు. రెడ్డి సంఘం మండలి నిర్వాహకులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. వినాయకుడికి వేద మంత్రాలతో ఉత్తర పూజను పూజారి నిర్వహించారు....