Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వినాయక మండపాల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి పూజలు

వినాయక మండపాల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి పూజలు చిత్రం న్యూస్, ఆదిలాబాద్ కల్చరల్:  గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పిట్టలవాడ, కేఆర్కే కాలనీ, న్యూ హోసింగ్ బోర్డ్ కాలనీ, దోబీ కాలనీ, రాంనగర్, బట్టిసావర్గాం  గ్రామాల్లో ప్రతిష్టించిన పలు గణేష్ మండపాలను తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వినాయకుడికి వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో, పలు మండపాల...

Read Full Article

Share with friends