Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆడే గజేందర్ ని కలిసిన బోథ్ మాల సంఘ సభ్యులు

ఆడే గజేందర్ ని కలిసిన బోథ్ మాల సంఘ సభ్యులు చిత్రం న్యూస్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ ని బోథ్ మాల సంఘ సభ్యులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. శ్మశానవాటిక వద్ద రెండు రోజుల్లో బోరు వేయిస్తానని, కమ్యూనిటీ హాల్ కు రూ.5 లక్షలు, శ్మశానవాటికకు...

Read Full Article

Share with friends