Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంట నష్ట పరిహారం అందజేయాలి

పంట నష్ట పరిహారం అందజేయాలి చిత్రం న్యూస్, నేరడిగొండ : పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం అందజేయాలని  రైతులు కోరారు. గత యాసంగి ఫిబ్రవరిలో కురిసిన అకాల వర్షాల వల్ల 24, 25 తేదీల్లో మొక్కజొన్న నువ్వులు, జొన్న పంట గాలివానకు నేల మట్టం కాగా నేరడిగొండ వ్యవసాయ అధికారిణి( AO)  కృష్ణవేణి,  ఏఈవో రాథోడ్ వినోద్ లు పంట నష్టం అంచనాలను నమోదు చేసుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఇప్పటికి నష్టపరిహారం రాకపోవడంతో...

Read Full Article

Share with friends