Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి  పరామర్శ 

మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి  పరామర్శ  చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామానికి చెందిన మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఛైర్మన్ యం.ఆంజనేయులు మాతృమూర్తి  గంగుబాయి అనారోగ్యంతో 4 రోజుల క్రితం  మృతిచెందింది. విషయం తెలుసుకున్న కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి  దర్మోరలో ఆంజనేయులు మాతృ మూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు.  మృతికి గల కారణాలను ఆంజనేయులును అడిగి తెలుసుకున్నారు. దైర్యం చెప్పారు. వారి వెంట ముథోల్ ఆత్మ...

Read Full Article

Share with friends